ఆంధ్రప్రదేశ్‌

కశ్మీర్‌లో చిక్కుకున్నవారికి రప్పిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమండ్రి:అమర్‌నాథ్ యాత్రకు వెళ్లి కాశ్మీర్‌లో చిక్కుకుపోయిన తెలుగువారిని సురక్షింతగా రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు ఏపీ ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. కొత్తపేటలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కాశ్మీర్ డిజిపితో రాష్ట్ర డిజిపి రాముడు ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నారని ఆయన చెప్పారు. వారిని క్షేమంగా వెనక్కి తీసుకువచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామమని రాజప్ప చెప్పారు.