శ్రీకాకుళం

ముగిసిన ఎంసెట్ కౌనె్సలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎచ్చెర్ల, జూలై 24: మండలంలోని కుశాలపురం పంచాయతీ పరిధిలో ఉన్న ప్రభుత్వ బాలుర పాలిటెక్నిక్ కళాశాలలో ప్రారంభమైన రెండవ విడత ఎంసెట్ కౌనె్సలింగ్ ఆదివారంతో ముగిసింది. ఈ కౌనె్సలింగ్‌కు 81మంది అభ్యర్థులు హాజరు కాగా ఓసీ, బీసీలు 59మంది, ఎస్సీ, ఎస్టీలు 22మంది ఉన్నారు. వీరంతా వెబ్ ఆప్షన్ ఇచ్చుకొని ఆసక్తి ఉన్న కోర్సులు, కళాశాలల్లో అడ్మిషన్ తీసుకునేలా ఈ ప్రక్రియ పూర్తి చేసినట్లు ప్రిన్సిపల్ త్రినాధరావు స్పష్టంచేశారు.