ఆంధ్రప్రదేశ్‌

తిరుమలలో భక్తుల రద్దీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వరుస సెలవుదినాలు రావటంతో భక్తులు అధికంగా వచ్చారు. క్యాకాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఇదిలా ఉండగా ఈరోజు అంతర్జాతీయ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ దలీవర్ భండారీ ఉదయం విఐపీ దర్శనంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.