-
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశం మేరకు పలువురు కేంద్ర మంత్రులు సో
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: కోవిడ్-19 కారణంగా స్వదేశాలకు వెళ్లలేకపోయిన విదేశీయులక
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశ వ్యాప్తంగా అత్యంత కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్ డ
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: అసలే కరోనా మహామ్మారితో దేశ ప్రజలే కాదు యావత్ ప్రజలు త
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
జాతీయ వార్తలు
ముంబయి, జూలై 9: ముంబయి మహానగరాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోయాయి. సవాయ్ ప్రాంతంలో సుమారు 300 మంది బయటకు కాలుపెట్టలేని పరిస్థితుల్లో ఇళ్లకే పరిమితయ్యారు. రోడ్లు సెలయేర్లను తలపిస్తున్నాయి. రైల్వే ట్రాకుల పైనుంచి వరద నీరు పారుతున్నది. ఒక సీజన్లో, ఒక రోజులో అత్యధిక వర్షపాతం సోమవారం నమోదైంది.
న్యూఢిల్లీ, జూలై 9: ఒకపక్క దేశ జనాభా వంద బిలియన్ కోట్లకు చేరుకుది.. అయితే దేశంలో నివసిస్తున్న వృద్ధుల్లో నాలుగో వంతు మాత్రం సమాజంలో ఒంటరితనంతో గడుపుతున్నారని ఒక సర్వే వెల్లడించింది. ఢిల్లీకి చెందిన ఏజ్వెల్ ఫౌండేషన్ 10 వేల మంది వృద్ధులపై నిర్వహించిన సర్వే అనంతరం ఈ వివరాలను తెలియజేసింది. సమాజంలోని ప్రతి నలుగురు వృద్ధులలో ఒకరు, అనగా 25 శాతం ఒంటరిగా జీవితాన్ని వెల్లదీస్తున్నారని పేర్కొంది.
న్యూఢిల్లీ, జూలై 9: దేశంలో మొత్తం ఆరు విద్యా సంస్థలకు ‘ఎమినెస్’ (గొప్ప లేదా ఘనత వహించిన) హోదాను ఇచ్చినట్టు జాతీయ మానవ వనరుల మంత్రిత్వ శాఖ (హెచ్ఆర్డీ) ప్రకటించింది. ప్రభుత్వ రంగంలోని విద్యా సంస్థలకేగాక, ప్రైవేటు రంగానికి కూడా దీనిని వర్తింప చేస్తారు. వచ్చే ఐదేళ్ల కాలానికి మూడు యూనివర్శిటీలకు హెచ్ఆర్డీ 1,000 కోట్ల రూపాయలను కేటయించింది.
న్యూఢిల్లీ, జూలై 9: ప్రాచీన తత్వవేత్త చాణుక్యుడి నీతి వర్తమాన రాజ్య పాలనకూ సరిగ్గా అమరుతుందని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యానించారు. అయితే అనువంశ పాలనకు చాణుక్యుడు వ్యతిరేకి అన్న విషయం గుర్తెరగాలంటూ పేరు ప్రస్తావించకుండానే కాంగ్రెస్పై విమర్శనాస్త్రాలు సంధించారు.
న్యూఢిల్లీ, జూలై 9: భారత ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఢిల్లీ మెట్రో రైల్లో ప్రయాణం చేశారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జయే ఇన్తో కలిసి ఆయన నోయిడా వరకు మెట్రో రైల్లో వెళ్లారు. అక్కడ శాంసంగ్కు చెందిన అతి పెద్ద మొబైల్ ఫోన్ తయారీ యూనిట్ను ప్రారంభించారు. మార్గమధ్యంలో, తోటి ప్రయాణికులకు అభివాదం చేస్తూ మోదీ ముందుకు సాగారు.
న్యూఢిల్లీ, జూలై 9: లోక్సభకు, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు (జమిలి) ఎన్నికలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. జమిలి ఎన్నికల నిర్వహణపై లా కమిషన్ శని, ఆదివారం రెండు రోజుల పాటు జాతీయ, ప్రాంతీయ పార్టీల నాయకులతో చర్చలు జరిపింది. లోక్సభ, శాసన సభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే ప్రతిపాదనను నాలుగు పార్టీలు సమర్థిస్తే తొమ్మిది పార్టీలు గట్టిగా వ్యతిరేకించాయి.
న్యూఢిల్లీ, జూలై 9: చైనా నుంచి మరింత మంది పర్యాటకులను ఆకర్షించడానికి ఆ దేశంలో తాము రోడ్షోలను నిర్వహించనున్నట్టు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కెజె ఆల్ఫోన్స్ తెలిపారు. ఈ మేరకు ఆయన దానికి సంబంధించిన షెడ్యూల్ను విడుదల చేశారు. రాబోయే మూడేళ్లలో భారత్ను సందర్శించే పర్యాటకుల సంఖ్యను రెట్టింపు చేయాలన్నది తమ ధ్యేయమని ఆయన చెప్పారు.
న్యూఢిల్లీ, జూలై 9: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ జన సమితి అధినాయకుడు కోదండరాం తదితరులు కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారని తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. సుప్రీం కోర్టు సోమవారం ఇచ్చిన తీర్పు కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న వారికి చెంపపెట్టు లాంటిదని ఆయన వ్యాఖ్యానించారు.
న్యూఢిల్లీ, జూలై 9: దేశంలోనే సంచలనం రేకెత్తించిన నిర్భయ కేసులోని నలుగురు దోషుల్లో ముగ్గురికి ఉరి శిక్ష ఖరారు చేస్తూ సోమవారం సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. 2012నాటి కేసులో తీర్పును సమీక్షిస్తూ ఈమేరకు స్పష్టం చేసింది. సుప్రీం తీర్పుపట్ల ఆనందం వ్యక్తం చేసిన హతురాలి తల్లి ఆశాదేవి, తీర్పు అమలు ఆలస్యమవుతుండటం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘మా పోరాటం ఇక్కడితో పూర్తవ్వలేదు.
న్యూఢిల్లీ, జూలై 9: కఠినమైన శిక్షలతో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, అత్యాచారాలను అరికట్టలేమని అమ్మెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా అభిప్రాయపడింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో నలుగురు నిందితులకు విధించిన మరణ శిక్షలో ముగ్గురికి ఉరిని ఖరారు చేస్తూ సుప్రీం కోర్టు సోమవారం తీర్పు ఇచ్చిన నేపథ్యంలో అమ్మెస్టీ వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంచరించుకున్నాయి.