-
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశం మేరకు పలువురు కేంద్ర మంత్రులు సో
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: కోవిడ్-19 కారణంగా స్వదేశాలకు వెళ్లలేకపోయిన విదేశీయులక
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశ వ్యాప్తంగా అత్యంత కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్ డ
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: అసలే కరోనా మహామ్మారితో దేశ ప్రజలే కాదు యావత్ ప్రజలు త
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
జాతీయ వార్తలు
తిరుమల: తిరుమల శ్రీవారిని శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహేంద రాజపక్సే దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో ఆయన స్వామి వారిని దర్శించుకోని మ్రొక్కులు చెల్లించుకున్నారు. టీటీడీ అధికారులు దగ్గరుండి రాజపక్సేకి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ రంనాయకుల మండపంలో వేదపండితులచే వేదాశీర్వచనం అందించి.. స్వామి వారి తీర్దప్రసాదాలు, పట్టు వస్త్రాలను అందజేశారు.
నోయిడా : ముక్కు పచ్చలారని చిన్నారిపై ఓ బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన నోయిడాలోని సెక్టార్ 73లో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. చాక్లెట్ల ఆశ చూపి.. నాలుగేళ్ల బాలికను పద్నాలుగేళ్ల బాలుడు తన ఇంటికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత చిన్నారిపై అతను అత్యాచారం చేశాడు. చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్ : కంచి కామకోఠి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి నిర్యాణం పట్ల గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు.జయేంద్ర సరస్వతి నిర్యాణం ఆయన భక్తులకు తీరని లోటు అని గవర్నర్ నరసింహన్ అన్నారు. ప్రముఖ ఆథ్యాత్మిక గురువు జయేంద్ర సరస్వతి మృతి విచారకరమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
ముంబై:ఇండియా సూపర్ స్టార్ శ్రీదేవి శనివారం రాత్రి హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. ఆమె మరణం ఇప్పటికి మిస్టరీగానే ఉంది.ఈ క్రమంలో బోని కపూర్ మొదటి భార్య కుమారుడు అర్జున్ కపూర్ శ్రీదేవితో తనకున్న అనుబంధాన్ని ఓ ఇంటర్వ్యూ ద్వారా తెలియజేశాడు. శ్రీదేవి అంటే తనకి ఎంతో ఇష్టమని, ఆమెని ఎంతో గౌరవిస్తానని అర్జున్ కపూర్ స్పష్టం చేశాడు.
న్యూఢిల్లీ : కంచి కామకోఠి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి శంకరాచార్య మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సంతాపం తెలిపారు. జయేంద్ర సరస్వతి మృతి ఆయన భక్తులకు తీరని లోటు అని మోదీ పేర్కొన్నారు. లక్షలాది మంది భక్తుల హృదయాల్లో జయేంద్ర సరస్వతి ఉంటారని ట్వీట్ చేశారు
హైదరాబాద్: అనుమానస్పదస్థితిలో ఓ వైద్యురాలు మృతిచెందిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.కుషాయిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో సివిల్ సర్జన్ డాక్టర్ ఎంవీఏ లక్ష్మీ (43) సైనిక్పురి, హస్తినాపురి, జేపీ టవర్లో నివాసం ఉంటూ సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి హెచ్ఓడిగా విధులు నిర్వహిస్తుంది. అవివాహిత అయిన ఆమె స్వయంగా విషాన్ని ఎక్కించుకొని ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని భావిస్తున్నారు.
ముంబై: గత శనివారం రాత్రి ప్రమాదవశాత్తు బాత్ టబ్ లో పడి మరణించిన శ్రీదేవి భౌతికకాయం మూడురోజుల తరువాత మంగళవారం ముంబై నగరానికి చేరుకుంది. శ్రీదేవిని కడసారి చూసేందుకు అభిమానులు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుంటున్నారు. బాలీవుడ్ తో పాటు టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా ఇప్పటికే ముంబై చేరుకున్నారు.
ముంబై: తమ అభిమాన తారను కడసారి చూసేందుకు అభిమానులు బరువెక్కిన హృదయాలతో దేశం నలుమూలలా ఉన్న అభిమానులు అందరు ఆమె ఇంటికి చేరకుంటున్నారు. కిలో మేటర్ల మేర అభిమానులు బారులు తీరడంతో పోలీసులు భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. మరోవైపు శ్రీదేవి అంత్యక్రియలలో పాల్గొనేందుకు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు ముంబై చేరకున్నారు.
చెన్నై: కంచి కామకోఠి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి(82) శివైక్యం చెందారు. గత కొంతకాలంగా ఆయన శ్వాస సంబంధ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. కంచిలోని శంకర మల్టీస్పెషాలిటి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో బుధవారం ఉదయం కన్నుమూశారు. జయేంద్ర సరస్వతి 1935 జులై 18న తమిళనాడు తంజావురు జిల్లాలో జన్మించారు. కంచి కామకోటి పీఠానికి ఆయన 69వ పీఠాధిపతి.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: ఈశాన్య రాష్ట్రాల్లో తొలిసారిగా బీజేపీ పట్టు సాధించబోతోంది. త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ శాసనసభలకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో కమలదళం చెప్పుకోతగిన ఫలితాలు సాధించబోతున్నట్లు ఎగ్జిట్పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. ఈ అంచనాల ప్రకారం త్రిపురలో దాదాపు బీజేపీ మిత్రపక్షాలు అధికారంలోకి రానున్నాయి.