ఆంధ్రప్రదేశ్
చేపలచెరువు వివాదంతో నిషేదాజ్ఞలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 23 January 2016
ఏలూరు: చేపల చెరువుపై వివాదం ఫలితంగా ఏలూరు మండలం ప్రతికోళ్ల లంక గ్రామంలో శనివారం పోలీసులు నిషేదాజ్ఞలు విధించారు. శుక్రవారం జరిగిన ఘర్షణకు సంబంధించి 53 మంది గ్రామస్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చేపలచెరువు వివాదంపై హైకోర్టు తీర్పు ఈరోజు వెలువడనున్న దృష్ట్యా ఉభయ వర్గాలు సంయమనం పాటించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.