వరంగల్

వడదెబ్బతో ఒకరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ములుగు, జూన్ 2: మండలంలోని మహ్మద్‌గౌస్‌పల్లికి చెందిన పసపుల పోషయ్య (78) వడదెబ్బకు గురై గురువారం మధ్యాహ్నం మృతిచెందాడు. గ్రామస్థులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పోషయ్య 12గంటల ప్రాంతంలో బహిర్భూమికి వెళ్లి అక్కడే అస్వస్థతకు గురయ్యాడని, ఈ విషయాన్ని గమనించిన ఇరుగుపొరుగు వారు ఇంటికి తీసుకువచ్చిన కొద్దిసేపటికే మృతిచెందినట్లు గ్రామస్థులు వివరించారు.