ఆంధ్రప్రదేశ్
రెండు విడతలుగా ఉద్యోగుల తరలింపు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 3 June 2016
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్కు చెందిన సచివాలయ ఉద్యోగులంతా కొత్త రాజధాని అమరావతికి తరలిపోవాలన్న విషయంపై ఉద్యోగుల ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఠక్కర్ను కలసి వినతిప్రతం సమర్పించారు. ఉద్యోగులను రెండు విడతలుగా తరలించాలని కోరారు. ఇప్పటికే సిద్ధంగా ఉన్నవారిని వెంటనే తరలించాలని, మిగతావారిని అక్కడ పూర్తి వౌలిక సదుపాయాలు పూర్తయ్యాక తరలించాలని కోరారు. ఉద్యోగుల తరలింపు విషయంలో ప్రభుత్వం రోడ్మాప్ ఏమిటో తెలపాలని వారు కోరారు.