ఆంధ్రప్రదేశ్‌

అనంత్‌నాగ్‌లో మళ్లీ ఉగ్రవాదుల దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్:ఉప ఎన్నికలు జరుగుతున్న అనంత్‌నాగ్‌లో మరోసారి ఉగ్రవాదులు తెగబడ్డారు. నిన్న జరిపిన దాడిలో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోగా ఇవాళ అనంత్‌నాగ్ జనరల్ బస్టాండ్‌లో భద్రతాబలగాలపై దాడికి పాల్పడ్డారు. ఈ కాల్పుల్లో ఎఎస్‌ఐ బషీర్ అహమ్మద్, కానిస్టేబుల్ రియాజ్ అహ్మద్ ప్రాణాలు కోల్పోయారు.