ఆంధ్రప్రదేశ్‌

వైకాపా-టిడిపి కార్యకర్తల ఘర్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం:అనంతపురం జిల్లా కథిరిలో వైకాపా అధినేత జగన్ చేపట్టిన రైతు భరోసా యాత్రలో గందరగోళం ఏర్పడింది. జగన్ ర్యాలీలో పాల్గొనగా వైకాపా, టిడిపి కార్యకర్తల మధ్య ఘర్షణ మొదలైంది. ఇరుపక్షాలూ పరస్పరం చెప్పులు విసురుకున్నారు. చంద్రబాబుపై జగన్ చేసిన విమర్శలతో ఆగ్రహంతో ఉన్న టిడిపి కార్యకర్తలు వైకాపా కార్యకర్తలతో తలపడ్డారు. దీంతో జగన్ ర్యాలీలోంచి తప్పుకుని కాన్వాయ్‌లో వెళ్లిపోయారు. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు.