అంతర్జాతీయం

గాంధీ, మండేలాకు మోదీ నివాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రిటోరియా, జూలై 8: భారత ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం మహాత్మా గాంధీ, నెల్సన్ మండేలాకు ఘన నివాళి అర్పించారు. జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన వారిని కలుసుకున్నారు. ప్రపంచానికే అహింసా మార్గాన్ని బోధించిన ఈ ఇద్దరు మహా నేతలకు సంబంధించిన ఓ ప్రదర్శనను కూడా ఆయన జోహన్నస్‌బర్గ్‌లో ప్రారంభించారు. వీరిద్దరినీ అప్పటి దక్షిణాఫ్రికా పాలకులు నిర్బంధించిన కాన్‌స్టిట్యూషనల్ హిల్‌ను సందర్శించారు.