వరంగల్

మానవతామూర్తి.. మదర్ థెరిసా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్, ఆగస్టు 26: ప్రప ంచానికే మానవత్వాన్ని చాటిన మథర్‌థెరిస్సా చూపిన మార్గం ప్రతిఒక్కరికి అనుసరణీయమని.. అమ్మ చూపిన మార్గంలో నేటి సమాజం ముందుకు సాగాలని మానుకోట ఎమ్మెల్యే బా నోత్ శంకర్‌నాయక్ అన్నారు. మానుకోటలో శుక్రవారం మథర్‌థెరిస్సా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈసందర్భంగా స్థానిక మథర్‌థెరిస్సా సెంటర్‌లోఉన్న థెరిస్సా విగ్రహానికి మానుకోట ఎమ్మెల్యే శంకర్‌నాయక్, డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్‌లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే శంకర్‌నాయక్ మాట్లాడుతూ.. మథర్‌థెరి స్సా ప్రపంచ ప్రజలకు మానవత్వపు విలువలను చాటిచెప్పారన్నారు. అవసరమున్న వ్యక్తులను అక్కున చేర్చుకొని వారికి కావాల్సిన అవసరాలు తీ ర్చడం ద్వారా ఆదుకోవాలనే గొప్ప స ందేశాన్ని మదర్ మనకు అందించారన్నారు. అమ్మలా ఆదరించిన థెరిసా సను ప్రపంచం తన హృదయంలో దే వతలా ప్రతిష్టించుకుందన్నారు. అమ్మ మనసుకు అర్థంచూపిన మథర్ చూపి న మార్గంలో ప్రజలంతా మానవత్వ విలువలను పెంపొందించుకొని ము ందుకుసాగాలని ఎమ్మెల్యే శంకర్‌నాయక్ కోరారు. కార్యక్రమంలో తెరాస నాయకులు వెన్నం శ్రీకాంత్‌రెడ్డి, మా ర్నెని వెంకన్న, డాక్టర్ పాల్వాయి రామ్మోహన్‌రెడ్డి, ఎండి ఫరీద్, సుదగాని మురళీగౌడ్, మందుల రఘు తదితరులు పాల్గొన్నారు.