అంతర్జాతీయం
వియత్నాం వెళ్లిన నరేంద్ర మోదీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 2 September 2016
దిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం వియత్నాం పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ద్వైపాక్షిక అంశాలపై ఆ దేశంతో చర్చించనున్నారు. నాలుగో తేదీన చైనాలో జరిగే జీ-20 దేశాల సదస్సులో పాల్గొంటారు. ఐదో తేదీన లావోస్ వెళ్లి భారత్-ఆసియాన్, తూర్పు ఆసియా సదస్సులో ప్రధానమంత్రి పాల్గొంటారు.