9న ధ్రువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామ్‌చరణ్, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్, వి.ఎన్.ప్రసాద్ సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘ధ్రువ’. సెన్సార్ కార్యక్రమాలు పూర్తవగా దీనికి యు/ఎ సర్ట్ఫికెట్ లభించడంతో వచ్చే నెల 9న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, అందరి అంచనాలకు తగ్గట్టుగా ‘ధ్రువ’ విజయవంతం అవుతుందని తెలిపారు. రామ్‌చరణ్ నటన, రకుల్ గ్లామర్ చిత్రానికి హైలెట్‌గా వుంటాయని, అరవింద్‌స్వామి విలన్‌గా నటించిన ఈ చిత్రంలో నాజర్, పోసాని కృష్ణమురళి తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి కెమెరా:పి.ఎస్.వినోద్, సంగీతం:హిప్ హాప్ తమిళ, ఎడిటింగ్:నవీన్ నూలి, ఆర్ట్: నాగేంద్ర, దర్శకత్వం:సురేందర్‌రెడ్డి, నిర్మాతలు:అల్లు అరవింద్, వి.ఎన్.ప్రసాద్.