ఆటాపోటీ

అండర్-19తో గుర్తింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బంగ్లాదేశ్‌లో జరుగుతున్న అండర్-19 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనడం ద్వారా గుర్తింపు సంపాదించిన ఐదుగురు యువ క్రికెటర్లు ఐపిఎల్ వేలంలో అమ్ముడయ్యారు. ఇషాన్ కిషన్ (గుజరాత్ లయన్స్), మహిపాల్ లొమొర్ (్ఢల్లీ డేర్‌డెవిల్స్), రిషభ్ పంత్ (్ఢల్లీ డేర్‌డెవిల్స్), ఖలీల్ అహ్మద్ (్ఢల్లీ డేర్‌డెవిల్స్), అర్మాన్ జాఫర్ (కింగ్స్ ఎలెవెన్ పంజాబ్) ఐపిఎల్‌లో చోటు దక్కించుకున్నారు. ఇదే జట్టులో ఆడుతున్న సర్ఫ్‌రాజ్ ఖాన్‌ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రికీ భుయ్‌ని సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు రీటైన్ చేసుకున్నాయి.