రంగారెడ్డి

డబిల్‌పూర్ రైల్వేస్టేషన్ బుకింగ్ కౌంటర్‌కు నిప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, డిసెంబర్ 25: మేడ్చల్ మండలంలోని డబిల్‌పూర్ రైల్వేస్టేషన్‌కు చెందిన టిక్కెట్ బుకింగ్ కౌంటర్‌కు గురువారం రాత్రి గుర్తుతెలియని ఆగంతకులు నిప్పంటించారు. బుకింగ్ కేంద్రంలోని ఫైళ్లన్నీ కాలి బూడిదయ్యాయి. ఫర్నిచర్‌తో పాటు కంప్యూటర్ పరికరాలు కాలిపోయాయి. సలీంగ్ కాలి వంకర్లు తిరిగి పోయిందంటే మంటల ప్రభావం తీవ్రంగా ఉందని భోదపడుతుంది. గుర్తుతెలియని ఆగంతుకులు కావాలనే టిక్కెట్ బుకింగ్ కౌంటర్‌ను తగులబెట్టినట్లు స్పష్టమవుతుందని స్థానికులు పేర్కొంటున్నారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.