అంతర్జాతీయం
ఢాకాలో అగ్ని ప్రమాదం..25కు చేరిన మృతులు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 29 March 2019
ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 25కు చేరింది. దాదాపు 70 మంది గాయపడ్డట్లు అధికారులు తెలిపారు. ఎత్తయిన భవనం కావడంతో ఇంకా కొన్ని చోట్ల మంటలు చెలరేగుతున్నాయని.. వాటిని ఆర్పే ప్రయత్నం ముమ్మరంగా జరుగుతోందని అగ్నిమాపక అధికారులు తెలిపారు.