అంతర్జాతీయం

కార్మికులతో మోదీ భోజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖతార్:తన పర్యటనలో భాగంగా ఖతార్‌లో పనిచేస్తున్న వివిధ కంపెనీల కార్మికులతో భారత ప్రధాని మోదీ కలసి మాట్లాడారు. ఆప్యాయంగా పలకరిస్తూ వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. అనంతరం వారితో కలిసి భోజనం చేశారు. మోదీ వ్యవహారశైలితో కార్మికులంతా సంబరపడ్డారు. తమ కష్టాలను ఆయన పంచుకున్నారని, ఆయన జనం మనిషి అని ఆనందం వ్యక్తం చేశారు.