అంతర్జాతీయం

నేపాల్‌లో మంచు తుపాను 8మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖాట్మాండ: నేపాల్‌లో మంచు తుపాను బీభత్సం సృష్టించింది. నేపాల్ పశ్చిమ ప్రాంతంలో పర్వతారోహణకు వెళ్లిన ఎనిమిది మంది పర్వతారోహకులు మృత్యువాత పడ్డారు. వీరంతా దక్షిణ కొరియా నుంచి వచ్చిన పర్వతారోహకులు. గల్లంతయిన మరో పర్వతారోహకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.