నిజామాబాద్

పసుపు బోర్డు ఏర్పాటుకు కేంద్రమంత్రికి వినతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్మూర్, జూన్ 18: పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ సోమవారం కేంద్ర మంత్రి పియూష్ గోయల్‌ను ఢిల్లీలో కలిసి వినతిపత్రం అందజేసినట్లు బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటపాటి నర్సింహంనాయుడు తెలిపారు. నిజామాబాద్‌లోనే పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని కోరినట్లు చెప్పారు. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి సురేష్ ప్రభుతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని మంత్రి పియూష్ హామీ ఇచ్చారన్నారు. మంత్రిని కలిసిన వారిలో నాయకులు గుండా వీరయ్య, అరవింద్ సింగ్ తదితరులు ఉన్నారు.