అంతర్జాతీయం

పాక్ లో ఆత్మాహుతి దాడి : 10 మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌లోని షెషావర్ చెక్‌పోస్టు వద్ద ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. రెండు వాహనాలు, పలు బైక్‌లు ధ్వంసమయ్యాయి. ఆత్మాహుతి దాడి జరగడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. పోలీసులే లక్ష్యంగా ఆత్మాహుతి దాడి చేశారు.