రంగారెడ్డి

పగిలిన భగీరథ పైప్‌లైన్.. కృష్ణా జలాలు వృథా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేశంపేట, ఆగస్టు 24: మిషన్ భగీరథ పథకం పైపులైన్ పగిలిపోవడంతో కృష్ణానది జలాలు వృథాగా పోతున్నాయి. శనివారం కేశంపేట మండలం కాకునూర్ గ్రామానికి వెళ్లే రోడ్డులో ఘటన చోటు చేసుకుంది. కేశంపేట నుండి కాకునూరు గ్రామానికి వెళ్లే మిషన్ భగీరథ పైపులైన్ పగిలిపోవడంతో కృష్ణానది జలాలు వృథాగా పోతున్నాయి. వౌంటేన్ తరహాలో కృష్ణానది జలాలు విరజిమ్ముతుండటంతో వచ్చిపోయో వాహనదారులు వీక్షిస్తున్నారు.