రంగారెడ్డి

తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరిగి, ఏప్రిల్ 3: తాగునీటి సమస్య పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని టిఆర్‌ఏస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు కొప్పుల హరీశ్వర్ రెడ్డి అన్నారు. ఆదివారం పరిగి పట్టణంలోని ప్రేమ్‌నగర్ కాలనీలో నాన్ సిఆర్‌ఏఫ్ పథకం నిధులతో వేస్తున్న బోర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాన్ సిఆర్‌ఏఫ్ కింద లక్ష రూపాయలు తాగునీటి గురించి ఖర్చు చేస్తున్నారని, అందులో భాగంగా కాలనీలో నూతన బోర్‌ను వేస్తున్నారని చెప్పారు. పరిగిలో తాగునీటి సమస్య అధికంగా ఉందని పేర్కొన్నారు. ఇక్కడ నూతన బోరు వేయడమేకాకుండా పాత బోరులను ఫ్లెషింగ్ చేస్తున్నట్టు చెప్పారు.