రంగారెడ్డి

పిడుగు పడి 26 మేకలు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శామీర్‌పేట: రెండు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాల వల్ల మండలంలో భారీగా వరద నీరు వచ్చి చేరింది. గురువారం సాయంత్రం కురిసిన భారీ వర్షంతో తుర్కపల్లి గ్రామంలో మేకల మందపై పిడుగు పడింది. ప్రమాదంలో సుమారు 26 మేకలు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. తుర్కపల్లి గ్రామంలో శ్రీనివాస్‌కు చెందిన మేకల పెంపకంతో జీవనం వెళ్లదీస్తున్నాడు. పిడుగు ప్రమాదంతో తాను ఎంతో నష్టపోయానని రోదించారు. చనిపోయిన మేకలను తొలగించేందుకు స్థానికులు ముందుకు వచ్చి సహాయం చేశారు. గురువారం కురిసిన భారీ వర్షంతో మండలంలోని వివిధ గ్రామాల్లో చిన్న చిన్న కుంటలు, చెరువులు పూర్తిగా జలమయం అయ్యాయి. గతంలో నీరు లేకుండా కళాహీనంగా ఉన్న శామీర్‌పేట చెరువు ప్రస్తుత వ