పశ్చిమగోదావరి

30న వైఎన్ కళాశాలలో జిల్లాస్థాయ చిత్రలేఖన పోటీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసాపురం, సెప్టెంబర్ 26: మహాత్మా గాంధీ జయంతి వేడుకలు పురష్కరించుకొని జిల్లాస్థాయి చిత్రలేఖనం పోటీలు నిర్వహిస్తున్నట్టు వైఎన్ కళాశాల గాంధీ అధ్యయన కేంద్రం డైరెక్టర్ డాక్టర్ డి.వెంకటేశ్వరరావు తెలిపారు. మహాత్మాగాంధీ-మత సామరస్యం అనే అంశంపై ఈ నెల 30న కళాశాలలో ఈ పోటీ నిర్వహించనున్నారు. 6వ తరగతి నుండి పిజి, ఇంజినీరింగ్ విద్యార్థులు ఈ పోటీలో పాల్గొనవచ్చు. విజేతలకు అక్టోబర్ 2న నిర్వహించే గాంధీ జయంతి వేడుకల్లో బహుమతులు అందిస్తామని డాక్టర్ వెంకటేశ్వరరావు తెలిపారు.