పశ్చిమగోదావరి
28 ఎస్సైలకు సిఐలుగా పదోన్నతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 1 August 2016
ఏలూరు, జూలై 31: ఏలూరు రేంజ్ పరిధిలో 2007 బ్యాచ్కు చెందిన 28 ఎస్సైలకు సిఐలుగా పదోన్నతి లభించనుంది. మొత్తం ఈ బ్యాచ్లో 34మంది ఉండగా వీరిలో ఆరుగురు శాఖాపరమైన విచారణలు ఎదుర్కొంటున్నందున వారిని మినహాయించి మిగిలిన 28మందికి పదోన్నతి కల్పించనున్నారు. సోమవారం ఏలూరు రేంజ్ డిఐజి రామకృష్ణ ఈ జాబితా విడుదల చేస్తారని తెలుస్తోంది. ఈ జాబితాలో జిల్లాకు చెందిన ముగ్గురు ఎస్సైలకు పదోన్నతి లభించనుంది.