-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
గూడెంకొత్తవీధి, జూలై 28: విశాఖ ఏజన్సీ గూడెంకొత్తవీధి మండలం చుక్కగొయ్యి గ్రామంలో శుక్రవారం రాత్రి మావోయిస్టులు మాజీ మిలీషియా సభ్యుడిని తుపాకీతో కాల్చి చంపారు. మావోయిస్టుల అమర వీరుల వారోత్సవాల్లో నేఫధ్యంలో ఈసంఘటనకు పాల్పడడంతో మన్యంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. చుక్కగొయ్యికి చెందిన వంతల బాలయ్య అలియాస్ జైరామ్ (శాలు) (25) మావోయిస్టు గాలికొండ దళంలో మిలీషియా సభ్యుడిగా 2013లో చేరాడు.
హైదరాబాద్, జూలై 28: అసలు పేరు చెప్పకుండా మారు పేర్లతో ఫోరెక్స్ ట్రేడింగ్ కంపెనీ ప్రారంభించి అమాయక సామాన్యులనేగాక, ఒక డాక్టర్కు కూడా కుచ్చుటోపీ పెట్టిన ఘరానా మోసగాడ్ని సెంట్రల్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు.
మదనపల్లె, జూలై 28: ఆంధ్రపదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తు ప్రభుత్వం చేస్తున్న కృషి, ప్రతిపక్షాల పోరాటం, వామపక్షాలు, ప్రజాసంఘాల ఉద్యమాలతో కేంద్రం స్పందించకపోవడం.. ఇక రాదేమో అన్న ఆవేదనతో ఓ చేనేత కార్మికుడు సూసైడ్నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం ఉదయం చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణంలో చోటుచేసుకుంది.
అనంతపురం సిటీ, జూలై 28: అనంతపురం నగరంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో దొంగలు పడ్డారు. జేఎన్టీయూ సమీపంలోని ఎస్బీఐ బ్రాంచిలోకి శుక్రవారం రాత్రి ఇద్దరు దొంగలు చొరబడి రూ.39 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. గ్యాస్ కట్టర్ సాయంతో కిటికీ చువ్వలు తొలగించి లోనికి ప్రవేశించిన దొంగలు సీసీ కెమెరాలను ధ్వంసం చేసి లాకర్కు రంధ్రం చేసి అందులోని నగదు చోరీ చేశారు.
గుర్రంపోడు, జూలై 28: అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని చేపూరు గ్రామంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానిక ఎస్సై క్రాంతికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కాల్వపల్లి సైదులు (33) తనకున్న మూడెకరాల భూమితో పాటు మరో మూడెకరాలు కౌలుకు తీసుకొని ఆరు ఎకరాల్లో పత్తిని సాగు చేశాడు.
గుడివాడ, జూలై 27: గుడివాడ రాజేంద్రనగర్లోని ఆర్టీవో కార్యాలయంపై శుక్రవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. కార్యాలయంలో తిరుగుతున్న 15మంది ఏజెంట్లను అదుపులోకి తీసుకుని వారి నుండి లక్ష రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.
శేరిలింగంపల్లి, జూలై 27: బల్దియా సఫాయి కార్మికుడు దుర్మరణం పాలయ్యాడు. సెప్టిక్ ట్యాంక్ కూలి ట్రాక్టర్తో సహా కార్మికుడు అందులో పడిపోయాడు. దశాబ్దకాలంగా డ్రైనేజీని శుభ్రం చేస్తూ జీవనం సాగిస్తున్న కార్మికుడు అందులోనే ప్రాణాలు కోల్పోవడంతో పారిశుద్ధ్య కార్మికులను తీవ్రం గా కలచివేసింది. నాలుగు గంటలపాటు శ్రమించి రెస్క్యూ టీమ్ సహాయంతో మృతదేహాన్ని బయటకు వెలికితీశారు.
న్యూఢిల్లీ, జూలై 27: కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ), రాష్ట్ర సమాచార కమిషన్ (ఎస్ఐసీ)లలో ఖాళీలను భర్తీచేయకపోవడంపై సుప్రీంకోర్టు శుక్రవారం తీవ్రంగా స్పందించింది. ఇప్పటివరకు ఎందుకు భర్తీచేయలేదో వివరణ ఇవ్వడంతో పాటు ఎప్పటిలోగా భర్తీచేస్తారో స్పష్టం చేస్తూ అఫిడవిట్లు దాఖలు చేయాలని కేంద్రం సహా ఏడు రాష్ట్రాలకు నోటీసులు జారీచేసింది.
హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సంపత్ కుమార్ సభ్యత్వాల రద్దును కొట్టి వేస్తూ తాము లోగడ ఇచ్చిన తీర్పును ఎందుకు అమలు చేయకపోవడంపై హైకోర్టు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంపై అదనపు అడ్వకేట్ జనరల్ (ఏజీ) రామచందర్ రావును ప్రశ్నించింది. ప్రభుత్వ న్యాయవాదివా లేక పార్టీ ప్రతినిధివా అంటూ ఏజీని నిలదీసింది.