S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/28/2018 - 19:57

విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా పరశురామ్ దర్శకత్వంలో గీత ఆర్ట్స్-2 బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మించిన గీత గోవిందం ఈనెల 15న విడుదలై సూపర్‌హిట్‌గా నిలిచి.. వసూళ్ల పరంగా దూసుకుపోతు ఇప్పటికే వంద కోట్ల గ్రాస్‌ని రాబట్టి సంచలనం రేపుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు పరశురామ్ మీడియాతో తన విజయాన్ని పంచుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

08/28/2018 - 19:56

అచ్చంగా మన పక్కింటి అబ్బాయిలా కనిపిస్తాడు నాగశౌర్య.. పైగా అతడు సినిమాలు కూడా అదే శైలిలో ఉండేలా ప్లాన్ చేస్తుంటాడు. హీరోగా భిన్నమైన ప్రయత్నాలు చేస్తున్న నాగశౌర్య ఇప్పుడిప్పుడే కమర్షియల్ హీరోగా ఇమేజ్ తెచ్చుకుంటున్నాడు. తాజాగా ఛలో సినిమాతో మంచి హిట్ అందుకున్న ఆయన ఈసారి నర్తనశాలతో ఎంటర్‌టైన్ చేయడానికి రెడీ అయ్యాడు. కశ్మీరా పరదేశి, యామిని భాస్కర్‌లు హీరోయిన్స్.

08/28/2018 - 19:53

హర్షకుమార్, తులిక సింగ్ హీరోహీరోయిన్లుగా మధునారాయణ్ ముఖ్యపాత్రల్లో గ్లిట్టర్ ఫిల్మ్ అకాడమీ మరియు ఏజి. ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో దీపక్ బల్దేవ్ దర్శకత్వంలో ప్రకాష్‌ఠాకూర్ సమర్పిస్తున్న చిత్రం ‘లాస్ట్‌సీన్’. ఈనెల 16న ముహూర్తంతో మొదలైన ఈ చిత్రం, రెగ్యులర్ షూటింగ్ ఊటీ, కెట్టివాలీ మరియు పరిసర ప్రాంతాల్లో జరుపుకుంటోంది. ఈ సందర్భంగా దర్శకుడు దీపక్ బల్దేవ్ మాట్లాడుతూ..

08/28/2018 - 19:52

ఆమని కీలక పాత్రలో నటిస్తున్న సినిమా ‘అమ్మ దీవెన’. పద్మ సమర్పిస్తున్నారు. లక్ష్మమ్మ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. పోసాని కృష్ణమురళి, అజయ్‌ఘోష్, దినేష్, శరత్ చంద్ర కీలక పాత్రధారులు. ఈ సినిమాకు ఎత్తరి గురువయ్య నిర్మాత. శివ ఏటూరి దర్శకుడు. ఈ చిత్రం ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో మంగళవారం ఉదయం జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి రాజ్ కందుకూరి కెమెరా స్విచ్చాన్ చేశారు. హీరో శ్రీకాంత్ క్లాప్ కొట్టారు.

08/28/2018 - 19:50

‘యు టర్న్’ విడుదల తేదీ సెప్టెంబర్ 13న ఖరారైంది. సమంత అక్కినేని, ఆది పినిశెట్టి ఇందులో కీలక పాత్రల్లో నటించారు. పవన్‌కుమార్ ఈ చిత్రాన్ని మిస్టర్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన ‘యు టర్న్’ ట్రైలర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తమిళ, తెలుగులో కలిపి దాదాపు 6.5 మిలియన్ వ్యూస్ వచ్చాయి. యు టర్న్ చిత్రాన్ని ఒకేసారి తెలుగు, తమిళ్‌లో తెరకెక్కించారు.

08/28/2018 - 19:48

ఖయూమ్, తనిష్క్, రాజన్, షానీ, పృథ్విరాజ్, సమీర్, లోహిత్ కీలక పాత్రల్లో నటించిన సినిమా ‘దేశంలో దొంగలు పడ్డారు’. సారా క్రియేషన్స్ పతాకంపై రూపొందింది. గౌతమ్ రాజ్‌కుమార్ దర్శకుడు. రమాగౌతమ్ నిర్మాత. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు మాట్లాడుతూ.. ‘ఇదొక క్రైల్ థ్రిల్లర్.

08/27/2018 - 19:55

16వ సంతోషం సౌత్ ఇండియా ఫిలిం అవార్డుల ప్రదానోత్సవం ఆదివారం సాయంత్రం హైదరాబాద్ జెఆర్‌సి కనె్వన్షన్ సెంటర్‌లో ఆటపాటలతో.. తారల తళుకు బెళుకుల నడుమ వైభంగా ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, గాన కోకిల ఎస్.జానకి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇంకా పలువురు టాలీవుడ్ దర్శక నిర్మాతలు.. రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల నటీనటులకు అవార్డులు అందించడం జరిగింది.

08/27/2018 - 19:52

నాగశౌర్య, కశ్మీరా జంటగా శ్రీనివాస చక్రవర్తి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘నర్తనశాల’. ‘్ఛలో’ వంటి సూపర్‌హిట్ చిత్రాన్ని నిర్మించిన ఐరా క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఉషా ముల్పూరి నిర్మాత. ఈసినిమా ఈనెల 30న విడుదల అవుతున్న సందర్భంగా హీరోయిన్ కశ్మీరా పరదేశి చెప్పిన విశేషాలు..
నా గురించి..

08/27/2018 - 19:49

ప్రముఖ నిర్మాణ సంస్థ నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో స్టోన్ మీడియా ఫిలిమ్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘ప్రేమ రెయిన్ చెక్’. ఆకెళ్ళ పేరి శ్రీనివాస్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ ట్రెండీ లవ్ స్టోరీని నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత శరత్‌మరార్ సమర్పిస్తున్నారు.

08/27/2018 - 19:47

యువ దర్శకుడు ప్రశాంత్‌వర్మ దర్శకత్వంలో డా.రాజశేఖర్ హీరోగా ‘కల్కి’ అనే టైటిల్‌తో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రం 1983 నేపథ్యంలో సాగుతుందని కథ కూడా రొటీన్‌కి భిన్నంగా ఉంటుందని సమాచారం. కాగా ఈ చిత్రంలో నటించే నటీనటులను ముఖ్యంగా హీరోయిన్‌ని వెతికే పనిలో ఉంది చిత్ర బృందం. తాజాగా కబాలిలో సూపర్‌స్టార్ రజనీకాంత్ కుమార్తెగా నటించిన సాయి ధన్సిక ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోందట.

Pages