అంతర్జాతీయం

భారత్ పెట్టుబడులకు అనుకూలం :మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దోహా:భారత్‌లో ఇప్పుడు వాణిజ్యరంగంలో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని భారత ప్రధాని మోదీ అన్నారు. ఖతార్‌లో రెండో రోజు పర్యటన సందర్భంగా ఆయన ప్రముఖ వ్యాపార సంస్థల అధిపతులు, సిఇఒలతో సమావేశమయ్యారు. భారత్‌లో ఇటీవల చేపట్టిన చర్యలను ఆయన వివరించారు. భారత్‌లో అపారమైన వనరులు ఉన్నాయని, యువశక్తి ఉందని, పెట్టుబడులతో వస్తే లాభాలు తప్పక వస్తాయని ఆయన వారికి వివరించారు.