చిత్తూరు

వడదెబ్బకు రైతు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రొంపిచర్ల, ఏప్రిల్ 1: వడదెబ్బకు రైతు మృతి చెందిన సంఘటన రొంపిచర్లలో శుక్రవారం చోటుచేసుకుంది. కుటుంబ కథనం మేరకు వేమునవారిపల్లెకు చెందిన రామకృష్ణ నాయుడు (77) అనే అతను ఉపాధి హామీ పథకం ద్వారా మామిడి మొక్కలు ఏర్పాటు చేసుకున్నాడు. వాటికి నీరు పట్టడానికి గురువారం పోవడంతో వడదెబ్బ తగిలి అక్కడపడిపోయాడు. వెంటనే అతన్ని ప్రైవేటు వైద్యశాలకు తీసుకుపోగా, మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. విషయాన్ని రామకృష్ణ కుమారుడు కేశవనాయుడు తహశీల్దార్ దృష్టికి తీసుకుపోగా వెంటనే ఆయన మృతదేహాన్ని సందర్శించారు.