చిత్తూరు
టిటిడికి 30 లక్షల విరాళాలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 20 August 2016
తిరుపతి, ఆగస్టు 19: టిటిడి నిర్వహిస్తున్న వివిధ పథకాలకు ఇద్దరు భక్తులు శుక్రవారం రూ.30 లక్షల రూపాయలను జె ఇ ఓ పోలాభాస్కర్కు చెక్కుల రూపంలో విరాళంగా అందజేశారు. కువైట్కు చెందిన యుజి సాయిబాబా రూ.10 లక్షలను ఎస్వీ అన్నప్రసాద ట్రస్టుకు, రూ.10 లక్షలు కాటేజి నిర్మాణానికి విరాళాలు అందజేశారు. అలాగే హైదరాబాద్కు చెందిన యు శ్రీనివాసులు రూ.10 లక్షల రూపాయలను విరాళం అందజేశారు. ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు.