చిత్తూరు

రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీలకు జిల్లా క్రీడాకారుల ఎంపిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఆగస్టు 21: తూర్పుగోదావరి జిల్లాలో ఈనెల 28,29తేదీలలో జరుగునున్న రాష్టస్థ్రాయి కుస్తీ పోటీలకు జిల్లా నుంచి క్రీడాకారులను ఎంపిక చేసే కార్యక్రమాన్ని జిల్లా రెజ్లింగ్ సంఘం ఆదివారం చేపట్టింది. ఈసందర్భంగా ప్రైవేటు కళాశాలల పి ఇ టి ప్రసంగం నేత సురేంద్రరెడ్డి మాట్లాడుతూ రాష్టస్థ్రాయి పోటీలకు చిత్తూరుజిల్లానుంచి 30 మందిని ఎంపికచేస్తామన్నారు. ఈక్రమంలో 300 మంది క్రీడాకారులు పోటీ పడ్డారన్నారు. ఈమారు చిత్తూరు జిల్లాక్రీడాకారులు అత్యున్నత ప్రతిభకనబరిచి బహుమతులు సాధిస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.