S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
భైరవగీత చిత్రాన్ని అక్టోబర్ 12న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు నిర్మాతలు. ధనంజయ, ఇర్రా మార్ జంటగా నటించిన చిత్రాన్ని సిద్ధార్థ్ తాతోలు తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్కు 2.5 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ట్రైలర్కు ప్రేక్షకులనుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ ప్యాక్ ప్రేమకథ ఈ భైరవగీత.
సూరజ్, అఖిల్ కార్తిక్, సోనియా, ఫరా హీరోహీరోయిన్లుగా జి.ఎల్.బి,శ్రీనివాస్ దర్శకత్వంలో అనంతలక్ష్మి క్రియేషన్స్ పతాకంపై ముళుగూరు అనంతరాముడు, రమేష్నాయుడు నిర్మిస్తున్న చిత్రం 2ఫ్రెండ్స్. ట్రూ లవ్ అనేది ఉప శీర్షిక. ఈ సినిమా ట్రైలర్ను ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ విడుదల చేశారు. ఈ కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. ఈ సందర్భంగా నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ..
వీరభోగ వసంతరాయలు అక్టోబర్ 5న రానున్నాడు. క్రైమ్ థ్రిల్లర్గా ఇంద్రసేన తెరకెక్కించిన చిత్రంలో నారా రోహిత్, సుధీర్బాబు, శ్రీయాశరన్, శ్రీవిష్ణు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
చిత్రం ఫస్ట్లుక్ చూస్తే కొత్త కానె్సప్ట్తో వస్తుందన్న విషయం అర్థమవుతుంది. ఆసక్తికరమైన టైటిల్, కొత్త మతం పుట్టకొస్తుందన్న ట్యాగ్లైన్ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయ.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, పూజా హెగ్డే జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అరవింద సమేత’. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ఎస్.ఎస్.్థమన్ సంగీతం అందిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 11న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ని చిత్ర యూనిట్ స్టార్ట్ చేసింది.
సుధీర్బాబు హీరోగానే కాకుండా మొదటిసారి ఆయన నిర్మిస్తున్న చిత్రం ‘నన్ను దోచుకుందువటే’. నూతన దర్శకుడు ఆర్.ఎస్.నాయుడు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో నభ నటేష్ హీరోయిన్గా పరిచయమవుతోంది. ఈ చిత్రం ఈనెల 21న విడుదల కానున్న సందర్భంగా నభనటేష్ చెప్పిన విశేషాలు..
యువ సామ్రాట్ నాగచైతన్య, అను ఇమ్మాన్యుయేల్ జంటగా మారుతి దర్శకత్వంలో ఎస్.రాధాకృష్ణన్ (చినబాబు) సమర్పణలో నాగవంశీ . ఎస్, పి.డి.వి.ప్రసాద్లు సంయుక్తంగా సితార ఎంటర్టైన్మైంట్స్ బ్యానర్పై నిర్మించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ శైలజారెడ్డి అల్లుడు.
ఫ్రెండ్స్ ఫండింగ్ ఫిలిమ్స్ బ్యానర్పై క్రౌడ్ ఫండ్తో నిర్మించిన చిత్రం ‘అంతర్వేదమ్’. చందిన రవికిషోర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 21న విడుదలవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు రవికిషోర్ మాట్లాడుతూ.. ‘చాలా కష్టపడి క్రౌడ్ ఫండింగ్తో రెండేళ్లపాటు రెస్ట్ తీసుకోకుండా తెరకెక్కించిన చిత్రమిది.
90వ దశకంలో విలన్గా తనదైన నటనతో ఆకట్టుకున్న కెప్టెర్ రాజు గుండెపోటుతో మృతి చెందారు. ఆయన వయసు 68 సంవత్సరాలు. శత్రువు, రౌడీ అల్లుడు, కొండపల్లి రాజా, గాంఢీవం, మొండి మొగుడు పెంకి పెళ్లాం వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన కొచ్చిలోని ఆయన నివాస గృహంలో తుది శ్వాస విడిచారు. కొన్ని నెలల క్రితం.. రాజు అమెరికాకు ఫ్లైట్లో ప్రయాణిస్తుండగా స్ట్రోక్తో బాధపడ్డారు.
శ్రీ సత్యసాయి ఆర్ట్స్, కె.కె.రాధామోహన్ సమర్పణలో అరోళ్ళ గ్రూప్ పతాకంపై మురళీకృష్ణ ముడిదాని దర్శకత్వంలో అరోళ్ళ సతీష్కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. అధినేత, ఏమైంది ఈవేళ, బెంగాల్ టైగర్, పంతం వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె.రాధామోహన్ ‘్భలే మంచి చౌక బేరమ్’ చిత్రాన్ని సమర్పించడం విశేషం.
త్రిషాల్ క్రియేషన్స్ పతాకంపై గోరంట్ల సాయినాథ్ దర్శకుడిగా జి.రాంప్రసాద్ నిర్మిస్తోన్న చిత్రం ‘పల్లెవాసి’. ప్రముఖ గీత రచయిత వెనె్నలకంటి తనయుడు రాకేందువౌళి హీరోగా నటిస్తున్నాడు. కల్కి హీరోయిన్. మేకా రామకృష్ణ, సుమన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్ర మోషన్ పోస్టర్ను వినాయక చవితి పర్వదినం సందర్భంగా విడుదల చేశారు. చిత్ర దర్శకుడు గోరంట్ల సాయినాథ్ మాట్లాడుతూ..