చిత్తూరు

తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో బోల్తాపడ్డ జీపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: శ్రీవారిని దర్శించుకుని తిరుమల నుంచి తిరుపతికి బయలుదేరిన మహారాష్టక్రు చెందిన భక్తులు ప్రయాణిస్తున్న జీపు మొదటి ఘాట్ రోడ్డులోని 16వ మలుపు వద్ద బోల్తాపడింది. ఈ సంఘటనలో ముగ్గురు భక్తులకు, జీపు డ్రైవర్ సిసింద్రీకి తీవ్రగాయాలు అయ్యాయి. సమాచారం తెలుసుకున్న తిరుమల ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను స్థానిక రుయాకు తరలించారు. తీవ్రంగా గాయపడ్డ డ్రైవర్‌ను స్విమ్స్‌కు తరలించారు.