-
విజయవాడ, నవంబర్ 8: రాష్ట్రానికి రావల్సిన నిధులు, ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్
-
హైదరాబాద్: రాష్ట్ర విభజన సమస్యలను చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈ రోజ
-
తిరుపతి, ఫిబ్రవరి 5: శ్రీవారి భక్తులు దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, గ
-
హైదరాబాద్, ఫిబ్రవరి 5: తెలంగాణలో కొనసాగసతున్న గ్రీన్ఛాలెంజ్కి విదేశీ క్రీడా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రాష్ట్రీయం
హైదరాబాద్, ఏప్రిల్ 6: పేదలకు మేలు చేసేందుకు అవసరమైతే నిబంధనలలో సడలింపులు చే స్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారని మంత్రి తలసాని శ్రీనివాస్ యా దవ్ తెలిపారు. శుక్రవా రం ఆయన సచివాలయంలో అధికారులతో జీవో 58, 59 కింద రెగ్యులరైజేషన్, మున్సిపల్ క్వార్టర్స్ ప్రీ హోల్డ్, దేవాదాయ శాఖకు చెందిన స్థల బదలాయింపు తదితర విషయాలపై గత నెల 23న మున్సిపల్, దేవాదాయ శాఖ మంత్రుల సమక్షంలో తీసుకున్న నిర్ణయాలపై సమీక్షించారు.
తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంలో స్వామివారికి నిర్వహించే అనేక ఆర్జిత సేవా టికెట్లను భక్తుల సౌకర్యార్థం ఆన్లైన్లో పెట్టడం అభినందనీయమని, అదే విధంగా స్వామివారి పవళింపు సేవ (ఏకాంతసేవ) టికెట్లను కూడా ఆన్లైన్లో పెడితే మ రింత బాగుంటుందని, ఆన్లైన్లో లక్కీడిప్ సేవలు లభించటంలేదని పశ్చిమ గోదావరికి చెందిన జితేంద్ర, విశాఖకు చెందిన శ్రీనివాస్, హైదరాబాద్కు చెందిన శంకర్, కృష్ణకుమార్ టీటీడీ ఈఓ అనిల్కుమార్ స
హైదరాబాద్, ఏప్రిల్ 6: అవిశ్వాస తీర్మానానికి భయపడే పార్లమెంట్ను వాయిదా వేసుకొని ప్రధాని నరేంద్ర మోదీ పారిపోయారని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ముఖ్దూంభవన్లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో జాతీయ కార్యదర్శి నారాయణ, కేంద్ర కార్యవర్గ సభ్యులు అజీజ్ పాషాలతో కలిసి ఆయన మాట్లాడారు.
కడప, ఏప్రిల్ 6: గజ్జెల మల్లారెడ్డి కీర్తి చిరస్మరణీయమని, కమ్యూనిస్టు భావ జాలం, పాత్రికేయం ఉన్నంతకాలం గజ్జెల మల్లారెడ్డి జీవించే ఉంటారని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం అధ్యాపకులు జి.బాలసుబ్రహ్మణ్యం కొనియాడారు.
హైదరాబాద్, ఏప్రిల్ 6: రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ హెల్త్ ప్రొఫైల్ను మెయింటేన్ చేయనున్నట్లు రాష్ట్ర మున్సిపల్, ఐటీ మంత్రి కే తారకరామారావు స్పష్టం చేశారు.
నల్లగొండ/ పెద్దఅడిశర్లపల్లి: నల్లగొండ జిల్లాలో శుక్రవారం ట్రాక్టర్ కాల్వలో పడిన ఘోర ప్రమాదంలో తొమ్మిది మంది మహిళా కూలీలు మృత్యువాతపడ్డారు. ఉల్లిగడ్డ తోటలో కూలి పనికి ట్రాక్టర్లో వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. మృతులంతా పెద్ద అడిశర్లపల్లి మండలం ఒద్దిపట్ల గ్రామ పంచాయతీ పరిధిలోని పడమటి తండా గ్రామస్తులు.
వరంగల్ రూరల్, ఏప్రిల్ 6: గత నాలుగేళ్లుగా పరకాల నియోజకవర్గ ప్రజలకు అందుబాటలోఉంటూ, కార్యకర్తల కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటున్న పరకాల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి ఇనగాల వెంకట్రామ్రెడ్డికే టికెట్ ఇస్తునట్టు ఉత్తమ్కుమార్రెడ్డి ప్రకటించారు. ప్రజాసమస్యలపై పోరాడుతున్న వెంకట్రామ్రెడ్డిని నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించాలని కోరారు.
వరంగల్ రూరల్, ఏప్రిల్ 6: ఐటీ మంత్రి కేటీఆర్ సవాల్ను స్వీకరిస్తున్నానని, 2019లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి ప్రతి సవాల్ విసిరారు.
విశాఖపట్నం, ఏప్రిల్ 6: ఒకప్పుడు రాష్ట్ర విభజన పాపాన్ని కాంగ్రెస్కు ఆపాదించి ఓట్లు దండుకున్న ప్రాంతీయ పార్టీలు మరోసారి ప్రత్యేక హోదా నినాదంతో ప్రజలను మభ్యపెట్టి అధికారం దక్కించుకోవాలని చూస్తున్నాయని పీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు. విశాఖ నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో మూడు రోజులుగా సత్యమేవ జయతే పేరిట జరుగుతున్న సత్యాగ్రహ దీక్షలో శుక్రవారం ఆయన పాల్గొన్నారు.
గుంటూరు: రాష్ట్రప్రభుత్వంపై రుణభారం పెరుగుతోందని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక హెచ్చరించింది. శుక్రవారం శాసనసభలో ప్రవేశ పెట్టిన కాగ్ నివేదిక రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల్ని భిన్నకోణాల్లో విశే్లషించింది. 2016 ఏప్రిల్ 1వ తేదీ నాటికి రూ.1,24,662 కోట్ల బకాయిలకు గాను 2016-17 సంవత్సరంలో రూ.