-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
హైదరాబాద్, జనవరి 13: రాష్ట్రప్రభుత్వం గత ఏడాది అసెంబ్లీలో ఆమోదించిన ప్రివెంటివ్ డిటెన్షన్ సవరణ చట్టం 2017కు మళ్లీ సవరణలు చేసి పంపాలని కేంద్రం రాష్ట్రానికి పంపినట్లు తెలిసింది. ఈ బిల్లును తెలంగాణ అసెంబ్లీ 2017 నవంబర్ అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించింది.
హైదరాబాద్, జనవరి 13: రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను పూర్తిగా విధ్వంసం చేస్తోందని కాంగ్రెస్, బీజేపీ నేతలు వేర్వేరుగా మండిపడ్డారు. గ్రామ పంచాయతీ వ్యవస్థను ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారని శాసనమండలి (కౌన్సిల్)లో ప్రతిపక్ష నేత మహ్మద్ షబ్బీర్ అలీ శనివారం ధ్వజమెత్తారు.
హైదరాబాద్, జనవరి 13: రాష్ట్రంలో చిన్న తరహా పరిశ్రమలు ఖాయిలాపడకుండా చూడాలని జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర పరిశ్రమల మంత్రి కె. తారకరామారావు (కేటీఆర్) ఆదేశాలు జారీ చేశారు. పరిశ్రమలు, గనుల అంశాలపై జిల్లా కలెక్టర్లతో శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
సంక్రాంతిని పురస్కరించుకుని శనివారం ప్రగతిభవన్లో పూజలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు దంపతులు
పర్వతగిరి, జనవరి 13: కాకతీయ కాలువల ఆధునీకరణ ద్వారా వర్ధన్నపేట నియోజకవర్గంలోని ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరందించి పంట భూములను సస్యశామలం చేస్తామని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు.
హైదరాబాద్, జనవరి 13: రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల నుంచి మీరే కాపాడాలని టి.టిడిపి నేతలు రాష్ట్ర గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్కు మొర పెట్టుకున్నారు. శనివారం టి.టిడిపి అధ్యక్షుడు ఎల్.
హైదరాబాద్, జనవరి 13: జూబ్లీహిల్స్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, నలుగురు గాయపడ్డారు. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్లో అతివేగంగా కారు డివైడర్ను, చెట్టును ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి బాసర సరస్వతి ఆలయంలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పని చేసి ఇటీవల సస్పెండ్ అయిన విశ్వజిత్గా గుర్తించారు.
హైదరాబాద్, జనవరి 13: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసేంత వరకూ పోరాటం చేద్దామని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు. శనివారం బిసి భవనలో రాష్ట్ర నిరుద్యోగ జెఎసి అధ్వర్యంలో నిరుద్యోగుల సమావేశం జరిగింది. సమావేశానికి రాష్ట్ర నిరుద్యోగ జెఎసి అధ్యక్షుడు నీల వెంకటేష్ అధ్యక్షత వహించారు.
హైదరాబాద్, జనవరి 13: వచ్చే నెల 1 నుంచి జరగబోయే జాతీయ మహిళా సదస్సుకు నగరంలోని శిల్ప కళావేదిక వేదిక కాబోతున్నది.
హైదరాబాద్, జనవరి 12: ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావు శుక్రవారం సాయంత్రం రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్కు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసారు. ఇటీవల ఢిల్లీ వెళ్లిన గవర్నర్ రాష్టప్రతి, ప్రధాన మంత్రితో సమావేశమైన సందర్భంగా ప్రస్తావనకు వచ్చిన అంశాలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు.