-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
నసురుల్లాబాద్, జనవరి 16: ఈ బడ్జెట్లో వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు.
మహబూబ్నగర్, జనవరి 16: కోయిల్సాగర్ ప్రాజెక్టు ఎడమ కాలు వ కింద అదనపు ఆయకట్టు పనులకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. దాంతో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి మంత్రి హరీశ్రావును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కోయిల్సాగర్ ఎత్తిపోతల పథకం ఎడమ కాలువ కింద దాదాపు 8014 ఎకరాల అదనపు ఆయకట్టును అధికారులు గుర్తించి ప్రభుత్వానికి నివేదిక అందించారు.
నాగార్జునసాగర్, జనవరి 16: నాగార్జునసాగర్ ఎడమ కాల్వ పరిధిలో రబీ పంటకుగాను వారబందీ పద్ధతిలో సోమవారం రాత్రి నీటి విడుదలను డ్యాం అధికారులు ప్రారంభించారు. ఎడమకాల్వకు గత సంవత్సరం డిసెంబర్ 10నుండి వాయిదాల పద్ధతిలో నీటిని విడుదల చేస్తున్నారు. నాలుగురోజుల క్రితం జరుగుతున్న నీటి విడుదలను నిలిపివేస్తున్న అధికారులు సోమవారం నుండి ప్రారంభించారు.
హైదరాబాద్, జనవరి 16: మోడల్ పాఠశాలలతో సహా అన్ని ప్రభుత్వ శాఖల్లో, ప్రభుత్వ రంగ సంస్ధల్లో పని చేస్తున్న 2 లక్షల 20 వేల మంది కాంట్రాక్టు, ఔట్ సోర్సిం గ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
హైదరాబాద్, జనవరి 16: టీచర్ల సెలవులపై పారదర్శకత , జవాబుదారీ తనం పాటించేందుకు ప్రభుత్వం జారీ చేసిన ఆర్సి నెంబర్ 83 వివాదాస్పదంగా మారింది. టీచర్లు సెలవు పెడితే మండల విద్యాధికారికి, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడి ద్వారా దరఖాస్తు చేయాలనడం దుర్మార్గమైన కుట్ర అని ఉపాధ్యాయ సంఘాలు వాపోతున్నాయి.
నల్లగొండ, జనవరి 16: ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్త ల్లో నిలిచే నకిరేకల్ టిఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఈసారి వైద్యుడిపై చేయి చేసుకుని మరోసారి వార్తల్లోకెక్కారు. మూడు రోజుల క్రితం ఎంపీ బూర నర్సయ్యగౌడ్తో కలిసి నార్కట్పల్లి కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించేందుకు వెళ్లిన క్రమంలో తన పట్ల జూనియర్ డాక్టర్ అమర్యాదగా ప్రవర్తించాడన్న ఆగ్రహంతో వీరేశం అతడి చెంప చెళ్లుమనిపించారు.
సిరిసిల్ల, జనవరి 16: జిల్లా కేంద్రమైన సిరిసిల్లలో గల్ఫ్ బాధితుడు రేగుల అంజనేయులు (35) ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం స్థానిక కార్గిల్ లేక్ చెరువులో శవమై కనిపించాడు. వివరాలు ఇలా ఉన్నాయ. సిరిసిల్లలోని ఇందిరానగర్ ప్రాంతానికి చెందిన అంజనేయులు దసరాకు ముందు ఉపాధి కోసం అప్పులు చేసి గల్ఫ్ వలస బాట పట్టగా నెల రోజులకే ఆయనను ఉన్న పళం గా తిరిగి వెన క్కి పంపారు.
హైదరాబాద్, జనవరి 16: పూర్వ మహబూబ్నగర్, ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావు పలు వరాలు ప్రకటించారు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గురునాథ్రెడ్డితో పాటు మంత్రులు జూపల్లి కృష్ణారావు, మహేందర్రెడ్డి, ఎమ్మెల్సీ నరేందర్రెడ్డి తదితరుల బృందం మంగళవారం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రిని కలిసింది.
హైదరాబాద్, జనవరి 16: కందుల కొనుగోలు పరిమితిని పెంచాలని కేంద్రాన్ని కోరేందుకు రాష్ట్ర మార్కెటింగ్ మంత్రి టి. హరీష్రావు బుధవారం ఢిల్లీ వెళుతున్నారు. మార్కెటింగ్ కార్యక్రమాలపై సంబంధిత ఉన్నతాధికారులతో మంగళవారం ఆయన సచివాలయలం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తన ఢిల్లీ పర్యటనపై కూడా హరీష్రావు ఉన్నతాధికారులతో చర్చించారు.
హైదరాబాద్, జనవరి 16: దేశానికి ఆదర్శంగా ఉండాల్సిన తెలంగాణ రాష్ట్రంలో అణచివేత, నిర్భంధ, నియంతృత్వ పాలన కొనసాగుతున్నదని టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్కుమార్ రెడ్డి విమర్శించారు. చంచల్గుడా జైలులో ఉన్న ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగను, గజ్వేల్ టిడిపి నాయకుడు ఒంటేరు ప్రతాప్రెడ్డిని మంగళవారం ఉత్తమ్కుమార్ రెడ్డి కలిసి పరామర్శించారు.