నల్గొండ

పిజిసెట్‌లో సాగర్ విద్యార్థ్ధినికి రాష్ట్ర స్థాయి 2వ ర్యాంకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జునసాగర్, మే 27: పద్మావతి మహిళ విశ్వవిద్యాలయం నిర్వహించిన పిజి ఎంట్రన్స్ టెస్ట్‌లో సాగర్ హిల్‌కాలనీకి చెందిన సాయిగీతికకు రాష్టస్థ్రాయి రెండవ ర్యాంకు వచ్చింది. ఆంధ్రా మహిళ సభ ఉస్మానియా యూనివర్సిటి నుండి ఇటీవల బిటెక్ పూర్తిచేసి తిరుపతిలోని పద్మావతి మహిళ విశ్వవిద్యాలయంలో ఎంఎ ఇంగ్లీషులో పిజి చేయడానికి గాను ఎంట్రన్స్ పరీక్షను రాసింది. ఈ ఎంట్రన్స్ ఫలితాలలో యూనివర్సిటి మొత్తం మీద రెండవ ర్యాంకు సాధించడంపై సాయిగీతిక తల్లిదండ్రులు జగన్మోహన్, లక్ష్మీ అభినందించారు.