విశాఖపట్నం

ప్రశాంతంగా టిఎంసెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 15: విశాఖ రీజియన్ పరిధిలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న టిఎంసెట్ ఆదివారం ప్రశాంతంగా జరిగింది. రీజియన్ పరిధిలో ఇంజనీరింగ్‌కు సంబంధించి 8 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా, 3276 మంది హాజరు కావాల్సి ఉండగా, 1121 మంది హాజరు కాలేదు. హాజరు శాతం 74.5. మెడిసిన్ స్ట్రీమ్‌కు సంబంధించి తొమ్మిది సెంటర్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. 4307 మంది దరఖాస్తు చేయగా, 1022 మంది హాజరు కాలేదు. హాజరు శాతం 80.8 అని తెలిపారు.