-
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశం మేరకు పలువురు కేంద్ర మంత్రులు సో
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: కోవిడ్-19 కారణంగా స్వదేశాలకు వెళ్లలేకపోయిన విదేశీయులక
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశ వ్యాప్తంగా అత్యంత కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్ డ
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: అసలే కరోనా మహామ్మారితో దేశ ప్రజలే కాదు యావత్ ప్రజలు త
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
జాతీయ వార్తలు
న్యూఢిల్లీ : పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణానికి సంబంధించి మూడవరోజైన సోమవారం కూడా బ్రాడీ హౌస్లోని పిఎన్బి బ్రాంచిలో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సిబిఐ సీనియర్ అధికారి తెలిపారు. 2017 ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పత్రాల్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అలాగే సిబిఐ వరుసగా ఆయన పేర్కొన్నారు.
కాన్పూర్: ప్రముఖ పెన్నుల తయారీ సంస్థ రోటామాక్ అధినేత విక్రమ్ కొఠారీ నివాసం, కార్యాలయాల్లో సీబీఐ అధికారులుతనిఖీలు చేపట్టారు. కొఠారీకి సంబంధించిన మూడు చోట్ల అధికారులు సోదాలు చేస్తున్నారు. కాగా.. ఈ కేసు విషయమై కొఠారీ, ఆయన భార్య, కుమారుడిని అధికారులు ప్రశ్నిస్తున్నారు.
బెంగుళూరు : బెంగుళూరులోని ఒక రెస్టారెంట్లో యువకుడిపై దాడి చేసిన ఘటనలో నిందితుడిగా నమోదుచేయబడిన ఎంఎల్ఎ కుమారుడు మెహమ్మద్ నల్పద్ హారిస్ సోమవారం కుబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్లో లంగిపోయినట్లు అధికారులు తెలిపారు. గతవారం యుబి సిటీలోని రెస్టారెంట్లో విద్వత్పై దాడి చేస్తుండగా తీసిన వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది.
న్యూఢిల్లీ: బ్యాంకులకు వేలకోట్లు ఎగ్గొట్టి, దేశం నుంచి పారిపోయిన నగల వ్యాపారి నీరవ్ మోదీ వ్యవహారంపై ప్రధాని మోదీ స్పందించకపోవడంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు.
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దిన టీ ఫైబర్ గ్రిడ్ పథకం టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ నెట్వర్క్(టీడీఎన్)ను ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. హైటెక్స్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఐటీ కాంగ్రెస్ సదస్సులో టీ ఫైబర్ పనితీరును మంత్రి కేటీఆర్ వివరించారు. ప్రస్తుతం ప్రపంచంలో సాంకేతికత తిరుగులేని శక్తిగా ఎదుగుతుందన్నారు.
ముంబై: మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇవాళ ఉదయం గుర్తుతెలియని వాహనం ఓ ట్రక్కును ఢీకొట్టడంతో ఐదుగురు విద్యార్థులు దుర్మరణం చెందారు. మరో 29 మందికి గాయపడ్డారు. ముంబై-బెంగళూరు జాతీయ రహదారిపై నాగాన్ గ్రామం వద్ద ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు వెల్లడించారు.
హైదరాబాద్ : డిజిటల్ ఇండియా దిశగా తమ ప్రయాణం కొనసాగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. హైటెక్స్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఐటీ కాంగ్రెస్ను ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. డిజిటల్ సాంకేతికత ఆవిర్భావానికి భారత్ ప్రధాన కేంద్రమని మోదీ చెప్పారు. లక్ష గ్రామాలను ఆప్టికల్ ఫైబర్తో అనుసంధానించామని ఆయన వెల్లడించారు.
ప్రపంచంలోనే ఏ రాజకీయ పార్టీకి లేనంత అతి పెద్ద బీజేపీ పార్టీ కార్యాలయమిది. ఢిల్లీలోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ మార్గ్లో 1.7 లక్షల చదరపు అడుగుల
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: నిన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ.. నేడు రోటోమాక్ ఓనర్ విక్రం కొఠారీ. పీఎన్బీ కుంభకోణ ప్రకంపనలు దేశాన్ని కుదిపేస్తున్న తరుణంలో మరో బడా వ్యాపారి గుట్టు రట్టయింది. దాదాపు 800 కోట్ల రూపాయల మేర ప్రభుత్వ రంగ బ్యాంకులకు కొఠారీ కుచ్చుటోపీ పెట్టినట్టుగా మీడియా కధనాలు వెలుగు చూస్తున్నాయి.
బెంగళూరు, ఫిబ్రవరి 18: పీఎన్బీ కుంభకోణం నేపథ్యంలో ప్రభుత్వరంగ బ్యాంకుల అక్రమార్కుల బండారం ఒకటొక్కటిగా బయట పడుతోంది. దేశంలో బ్యాంకుల్ని కట్టడి చేసే భారతీయ రిజర్వ్ బ్యాంక్ రూపొందించిన నివేదిక పరిశీలనలో దిగ్భ్రాంతికర వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. ప్రతి నాలుగు గంటలకోసారి అవినీతి, అక్రమాలకు పాల్పడ్డ బ్యాంక్ అధికారులపై వేటు పడుతోంది.