విశాఖపట్నం
గాయపడిన గిరిజనుడు మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 23 May 2018
హుకుంపేట, మే 22: ఆటో ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గిరిజనుడు మృతి చెందాడు. మండలంలోని బిరిసింగి గ్రామానికి చెందిన తూబేరు సోంబాబు (28) ఈ నెల 9వ తేది ఉదయం ద్విచక్ర వాహనంపై పాడేరు నుంచి తన గ్రామానికి వెళుతుండగా గడుగుపల్లి గ్రామం వద్ద ఆటో డీ కొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న గిరిజనుడిని విశాఖపట్నం కింగ్జార్జి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందాడు.