లారీ బోల్తా.. ఇద్దరికి గాయాలు
Published Wednesday, 7 December 2016మానకొండూర్, డిసెంబర్ 6: మానకొండూర్ కేంద్రంలోని కరీంనగర్- వరంగల్ ప్రధాన రహదారి అయిన చెరువు కట్ట సమిపంలో మంగళవారం తెల్లవారు జామున కొబ్బరి కాయాలతో వెల్లుతున్న లారీ ప్రమాదవశత్తు బోల్తా పడిన సంఘనటలో డ్రైవర్ తెనాలి అంనతరావు, క్లినర్క గాయాలు అయినట్లు గ్రామస్థులు తెలిపారు. ఎస్ఐ ఇంద్రసేన రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ గొదావరి జిల్లా పాలకోల్లు నుండి కోబ్బరి కాయాల లోడుతో లారీలో కరీంనగర్కు వెల్లుతుండగా తెల్లవారుజామున మానకొండూర్ కేంద్రంలోని ప్రధాన రహదారి చెరువుకట్ట సమిపంలో ములములువద్ద ప్రమాదవశత్తు లారీ బొల్తాపడిం ది.