ప్రజల్లోకి వెళ్లకపోతే మీకు నష్టం,పార్టీకి నష్టం
Published Wednesday, 7 December 2016ఒంగోలు,డిసెంబర్ 6:జిల్లాలోని శాసనసభ్యులు, ఇన్చార్జులు ప్రజల్లోకి వెళ్ళాలని, ఆ విధంగా చేయకుండా షో చేస్తే మీకు నష్టం,పార్టీకి నష్టమని జిల్లాలోని పార్టీముఖ్యశ్రేణులకు హితబోధచేస్తూనే మరోకపక్క చురకలంటించారు. గడపగడపకు వైకాపా కార్యక్రమం జిల్లాలో ఏవిధంగా జరిగిందన్న అంశంపై వైకాపా రాష్ట్రఅధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలోని అన్ని జిల్లాల ముఖ్యనేతలతో హైదరాబాదులోని లోటస్పాండ్లో మంగళవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.