దళితులను వంచిస్తున్న ఇద్దరు సిఎంలు!
Published Tuesday, 31 May 2016వరంగల్: రెండు తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు కెసిఆర్, చంద్రబాబు దళితులను వంచిస్తున్నట్లు ఎమ్మార్పీఎస్ నాయకుడు మందకృష్ణ మాదిగ మంగళవారం ఇక్కడ ఆరోపించారు. ఎమ్మార్పీఎస్పై ఎపిలో పోలీసులు నిఘా పెట్టడంలో చంద్రబాబు ఉద్దేశం ఏమిటని ఆయన ప్రశ్నించారు. దళితుడిని సిఎం చేస్తానన్న కెసిఆర్ ఆ వర్గాలకు అన్యాయం చేస్తున్నారన్నారు.