-
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 13: రాష్ట్రంలో రవాణా లారీలు రోడ్డెక్కనున్నాయి.
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: చమురు, సహజవాయు కార్పొరేషన్ (ఓఎన్జీసీ) తన ఉత్పత్తిలో
-
బెంగళూరు, ఏప్రిల్ 13: కరోనా వైరస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బిజినెస్
ఆండ్రాయిడ్ ఒఎస్ వెర్షన్ల పేరుపై విద్యార్థుల ప్రశ్నలు
సరదాగా సమాధానమిచ్చిన గూగుల్ సిఇఒ సుందర్ పిచాయ్
సెన్సెక్స్ 309, నిఫ్టీ 93 పాయింట్లు వృద్ధి
రాబోయే ఐదేళ్లపై క్రిసిల్, అసోచామ్ అంచనా
ముంబయి : స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 309 పాయింట్లు లాభపడి 25,803 వద్ద ముగియగా, నిఫ్టీ 90 పాయింట్లకు పైగా లాభపడి 7,844 వద్ద ముగిసింది.
న్యూఢిల్లీ, డిసెంబర్ 16: హైదరాబాద్లో ఓ నూతన క్యాంపస్ను నిర్మించనున్నట్లు గూగుల్ సిఇఒ సుందర్ పిచాయ్ ప్రకటించారు. అంతేగాక భారత్లో మరిన్ని పెట్టుబడులు పెట్టనున్నట్లు ఈ భారత సంతతి సాఫ్ట్వేర్ దిగ్గజం స్పష్టం చేశారు. ముఖ్యంగా ఇంజినీరింగ్, వ్యాపారాభివృద్ధి కోసం పెట్టుబడులు పెడతామన్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా భారత్కు విచ్చేసిన సుందర్ పిచాయ్..
న్యూఢిల్లీ, డిసెంబర్ 16: వస్తు, సేవల పన్ను (జిఎస్టి)ను త్వరగా అమల్లోకి తీసుకురావడం వల్ల అది ఉద్యోగ సృష్టికి దోహదపడుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్ఎఫ్) మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టినా లగార్డే అభిప్రాయపడ్డారు. ఆదాయావకాశాలు కూడా పెరుగుతాయని, దేశీయ ఉత్పాదక సామర్థ్యం కూడా పెరుగుతుందన్నారు.
హైదరాబాద్, డిసెంబర్ 16: ప్రభుత్వ విధానాలు, వాటి అమలు, రాజ్యాంగంలోని ప్రాథమిక సూత్రాలపై మేనేజిమెంట్ విద్యార్థులు పూర్తి అవగాహన కలిగి ఉన్నప్పుడే తమ ప్రావీణ్యానికి పదును పెట్టుకోగలుగుతారని పలువురు ఐఎఎస్ అధికారులు సూచించారు.
ముంబయి, డిసెంబర్ 16: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజు లాభాల్లోనే ముగిశాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ద్రవ్యసమీక్షకు ముందు మదుపరులు పెట్టుబడులకు ఆసక్తి కనబరుస్తుండటం గమనార్హం. బుధవారం బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెనె్సక్స్ 173.93 పాయింట్లు పుంజుకుని 25,494.37 వద్ద ముగిసింది.
న్యూఢిల్లీ, డిసెంబర్ 16: నూతన డీజిల్ ఎస్యువిలపై, 2,000 సిసికిపైగా ఇంజిన్లను కలిగిన కార్లపై ఢిల్లీలో తాత్కాలిక నిషేధం విధిస్తూ సుప్రీం కోర్టు తీసుకున్న నిర్ణయం దురదృష్టకరమని ఆటోరంగ సంస్థలు వ్యాఖ్యానించాయి.