S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయన్ ఫీచర్

06/09/2019 - 02:21

దేశంలో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి. ఆంధ్ర రాష్ట్ర రాజధాని కర్నూలు నుంచి హైదరా బాదుకు మారగానేఆయన మొదట్లో ప్రస్తుతం రాజభవన్ పక్కన ఉన్న దిల్‌కుష భవనంలో ఉండేవారు. ‘కర్నూలు రాజధానిలో డేరాలు వేసుకుని ఉండి వచ్చారు కదా! ఇప్పుడు హైదరాబాదులో జీవితం ఎలా ఉంద’ని ఒక విలేకరి ముఖ్యమంత్రి సంజీవరెడ్డిని అడిగారు. ‘ఏం చెప్పనబ్బా!

06/08/2019 - 14:38

సరిగ్గా 30 ఏళ్ల క్రితం 1989 జూన్‌లో చైనా రాజధాని బీజింగ్‌లోని ప్రఖ్యాత ‘తియనాన్మెన్ స్క్వేర్’లో నియంతృత్వ పోకడలకు వ్యతిరేకం గా కార్మికులు, విద్యార్థులు భారీగా నిరసనగళం విని పించారు. ప్రజాస్వామ్యం కోసం నినదించారు. ఆ ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేసేందుకు చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం జూన్ 3న తియాననె్మన్ స్క్వేర్‌కు యుద్ధట్యాంకులతో సైన్యాన్ని పంపింది.

06/06/2019 - 01:27

లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన కాంగ్రెస్ పార్టీ ఇపుడు అంతర్గత సంక్షోభంలో చిక్కుకుంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక దాదాపు 60 ఏళ్లపాటు పాలించిన ఆ పార్టీకి పూర్వ వైభవం సాధ్యమా? ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్ గాంధీ ఇంకా పట్టువీడడం లేదు. మొన్నటి సార్వత్రిక సమరంలో కేరళ, పంజాబ్, తమిళనాడుల్లో మాత్రమే కాంగ్రెస్ ఆధిక్యతను చాటుకుంది.

06/05/2019 - 03:22

దేశవ్యాప్తంగా విద్యార్థులందరూ తప్పనిసరిగా హిందీ భాషను నేర్చుకోవాలంటూ జాతీయ నూతన విద్యా విధానం ముసాయిదాలో పొందుపరిచిన నిబంధనను సవరించుకుంటున్నట్టు కేంద్రం ప్రకటించింది. ముసాయిదాను ప్రకటించిన కొద్దిగంటలకే దక్షిణాది రాష్ట్రాల నుండి ముఖ్యంగా తమిళనాడు,కేరళ,కర్నాటక రాష్ట్రాల నుండి నిరసన సెగలు ఢిల్లీని తాకాయి. దాంతో హుటాహుటిన కేంద్రం దిద్దుబాటు చర్యలకు పూనుకుంది.

06/02/2019 - 01:45

ఐదేళ్ల ‘అమావాస్య చంద్రుడి’ అమరావతి పాలన ముగిసింది. ఒక వర్గం మీడియా తప్ప- ఈ విజయాన్ని ప్రజలందరూ ఊహించిందే. తన ఓటమి గురించి చంద్రబాబుకు సైతం ముందే తెలుసు. కానీ అందర్నీ నమ్మించేందుకు, కార్యకర్తలు ఉత్సాహం కోల్పోకుండా చూసేందుకు ఆయన చేసిన గారడీ విద్యలు ఎనె్నన్నో! ‘కొందర్ని కొంతకాలం మోసం చేయగలం- అందర్నీ ఎల్లకాలం మోసం చేయలేం’ ఇది బాబు విషయంలో అక్షరాలా నిజం.

06/01/2019 - 01:40

ఎన్నికలలో విజయం సాధించడం ఒక ఎత్తు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పనితీరును మెరుగు పరచడం, ప్రజల వౌలిక సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేయడం మరోఎత్తు. అయితే, నేడు అధికారం చేపట్టిన మొదటి రో జు నుండే- అయదేళ్ల తర్వాత వచ్చే ఎన్నికలపైనే నేతలంతా దృష్టి సారిస్తున్నారు. వచ్చే ఎన్నికలలో ప్ర జలను ఏ విధంగా ఆకట్టుకోవాలని ఆకర్షణీయ పథకాలను అనే్వషిస్తున్నారు.

05/25/2019 - 22:48

వోట్ల సునామీ, తుపాను, జన ప్రభంజనం.. వీటన్నింటికీ నిదర్శనంగా తాజా సార్వత్రిక ఎన్నికల్లో భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ 350 సీట్లు సాధించింది. కాంగ్రెస్ శిబిరంలో తొమ్మిది మంది మాజీ ముఖ్యమంత్రులు ఓడిపోయారు. సాక్షాత్తూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అమేథీలో భాజపా అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు.

05/24/2019 - 23:36

ప్రధాని నరేంద్ర మోదీ, భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు అమిత్ షాల నేతృత్వంలో కమల దళం లోక్‌సభ ఎన్నికలలో నిర్ణయాత్మక విజయం సాధించింది. మూడు దశాబ్దాల తర్వాత ఒక పార్టీ సొంతంగా పూర్తి ఆధిక్యత సాధించి, ప్రభుత్వం ఏర్పాటు చేయడం ద్వారా 2014లో రికార్డు సృష్టించిన ప్రధాని మోదీ- ఇప్పుడు తన రికార్డును తానే అధిగ మించారు.

05/24/2019 - 02:34

దేశవ్యాప్తంగా రెండు నెలల నుండి ఉత్కంఠ రేపుతున్న సార్వత్రిక ఎన్నికల అంతిమ ఫలి తం నిర్ణయమైంది. 2014లో ఒక ‘వేవ్’గా వచ్చిన నరేంద్ర మోదీ 2019లో మరోసారి సింహాసనం ఎక్కేందుకు సిద్ధమయ్యారు. గత ఎన్నికల్లో 282 స్థానాలు గెలిచిన భారతీయ జనతాపార్టీ ఇపుడు మరింతగా మెరుగైన ఫలితాలను సాధించడం ఓ కీలక ఘట్టం. 2014లో మోదీ ఎన్నికయ్యాక పార్లమెంట్ మెట్లకు ప్రణామం చేసి లోక్‌సభలో కాలుపెట్టారు.

05/23/2019 - 01:07

ప్రజాస్వామ్యానికి నేడే పండగ రోజు. 17వ లోక్‌సభలో నాయకత్వం వహించేందుకు ఏ పార్టీని గెలిపించాలన్న విషయమై జనం ఇచ్చే తీర్పు బహిర్గతమయ్యే రోజు. ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్టం చేసేలా ఎన్నికల ప్రక్రియను ‘ఎలక్షన్ కమిషన్’ నిర్వహిస్తోంది. కానీ, నేడు రాజకీయ పార్టీలు వ్యక్తిస్వామ్య వ్యవస్థకు చిరునామాగా మారాయి. దేశ రాజకీయాల్లో వ్యక్తి ఆరాధాన పెరిగింది. ఈ సంస్కృతి అన్ని పార్టీలకూ పాకింది.

Pages