-
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశం మేరకు పలువురు కేంద్ర మంత్రులు సో
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: కోవిడ్-19 కారణంగా స్వదేశాలకు వెళ్లలేకపోయిన విదేశీయులక
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశ వ్యాప్తంగా అత్యంత కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్ డ
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: అసలే కరోనా మహామ్మారితో దేశ ప్రజలే కాదు యావత్ ప్రజలు త
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
జాతీయ వార్తలు
వ్యవసాయ మంత్రి పోచారం వెల్లడి అవకతవకలు జరగకుండా చర్యలు
న్యూఢిల్లీ, డిసెంబర్ 31: అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు రావాలనుకుంటున్న తెలుగు విద్యార్థులకు మార్గదర్శనం చేసేందుకు ఎడ్యుకేషన్ యుఎస్ఏ తదితర యుఎస్ ప్రభుత్వ విద్యా సలహా కేంద్రాలను పటిష్టం చేయాలని ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్రావుకోరారు.
బాలురు 1000, బాలికలు 918
ఆందోళనకరంగా స్ర్తి, పురుష నిష్పత్తి
ఐదున్నర దశాబ్దాల్లో కనిష్ఠ స్థాయి
హిందువుల్లోనే తేడా అధికం
తాజా జనగణన వివరాలు స్పష్టీకరణ
ఇది బేసి-సరి పథకాన్ని దెబ్బతీసే కుట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నిప్పులు ప్రధాని మోదీపైనా విసుర్లు
న్యూఢిల్లీ, డిసెంబర్ 31: కొత్త సంవత్సరం (జనవరి 1)నుంచి అమలులోకి వచ్చే ఆదాయం పన్ను నిబంధనల్లో భాగంగా కొన్ని రకాల విలువైన లావాదేవీలు జరిపే పాన్కార్డు లేని వ్యక్తులు తప్పుడు సమాచారం గనుక ఇస్తే ఏడేళ్ల దాకా జైలుశిక్షతో పాటుగా భారీ జరిమానాను చెల్లించాల్సి ఉంటుంది.
న్యూఢిల్లీ: పాక్ గాయకుడు అద్నాన్ సమీకి జనవరి ఒకటి నుంచి ఆయనకు భారత పౌరసత్వం ఇస్తున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. భారత్లో ఉంటోన్న సమీ భారత పౌరసత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. భారత సంగీత ప్రపంచానికి ఆయన చేసిన సేవలకు గానూ పౌరసత్వాన్ని ఇస్తున్నట్లు కేంద్రం తెలిపింది.