-
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశం మేరకు పలువురు కేంద్ర మంత్రులు సో
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: కోవిడ్-19 కారణంగా స్వదేశాలకు వెళ్లలేకపోయిన విదేశీయులక
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశ వ్యాప్తంగా అత్యంత కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్ డ
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: అసలే కరోనా మహామ్మారితో దేశ ప్రజలే కాదు యావత్ ప్రజలు త
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
జాతీయ వార్తలు
దిల్లీ: ఉత్తర భారతంలో పొగమంచు కారణంగా పలు రైళ్లను రద్దుచేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఫిబ్రవరి 28 వరకు వివిధ ప్రాంతాల్లో పలు రైళ్లను రద్దు చేశారు. కాగా, ఇప్పటివరకు దిల్లీ - విశాఖ మధ్య వారంలో మూడుసార్లు నడుస్తున్న ఎ.పి. ఎక్స్ప్రెస్ను ఇక నుంచి ప్రతిరోజూ నడుపుతారు.
* జనన మరణ రిజిస్ట్రార్ సర్వర్తో అనుసంధానం
* ప్రధాన ఎన్నికల కమిషనర్ నసీం జైదీ వెల్లడి
ముంబయి నగర విభాగంపై అనుమానాలు
కొన్ని శక్తుల పన్నాగమేనన్న అనంత్ గాడ్గిల్
‘కాంగ్రెస్ దర్శన్’ వ్యాసాలపై పార్టీలో అంతర్మథనం
పూణే, డిసెంబర్ 29: ఇన్ఫోసిస్ క్యాంపస్లో దారుణం చోటుచేసుకుంది. అదే కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగినిపై ఆదివారం అత్యాచారం జరిగింది. ఇన్ఫోసిస్ క్యాంపస్లోనే జరిగిన ఈ దారుణ సంఘటనకు సంబంధించి ఇద్దరు హౌస్కీపింగ్ సిబ్బందిని పోలీసులు అరెస్టు చేశారు. పరితోశ్ బాగ్, ప్రకాశ్ మహాడిక్లను అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.
మహిళలకు భద్రత పెంచేందుకు మొబైల్ కంపెనీలను ఒప్పించిన మేనకా గాంధీ
పాతవాటిలో కూడా ఏర్పాటు చేసుకునే వీలు
మార్చికల్లా అందుబాటులోకి సదుపాయం
దళిత పారిశ్రామికవేత్తలకు ప్రధాని భరోసా
ఉపాధి ఇచ్చే వారిని తయారు చేద్దాం
పారిశ్రామికీకరణ వల్లే దళితులకు మేలు
గ్యారంటీ లేకుండా రుణాలిస్తామని హామీ