-
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశం మేరకు పలువురు కేంద్ర మంత్రులు సో
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: కోవిడ్-19 కారణంగా స్వదేశాలకు వెళ్లలేకపోయిన విదేశీయులక
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశ వ్యాప్తంగా అత్యంత కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్ డ
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: అసలే కరోనా మహామ్మారితో దేశ ప్రజలే కాదు యావత్ ప్రజలు త
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
జాతీయ వార్తలు
అసలైన అభివృద్ధికి నిదర్శనం
మోదీ విధానాలను కొనియాడిన జావడేకర్
పార్టీనుంచి సస్పెన్షన్కు కారణాలు చెప్పాలి * బిజెపి ఎంపీ కీర్తి ఆజాద్
జోషీ నివాసంలో అద్వానీ ప్రభృతుల భేటీ * కీర్తి ఆజాద్ సస్పెన్షన్పై చర్చ
దిల్లీ: బిజెపి నేత, మాజీ కేంద్రమంత్రి మురళీమనోహర్ జోషీ ఇంట్లో గురువారం ఆ పార్టీ సీనియర్ నేతలు సమావేశమై పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు. పార్టీ నుంచి ఎంపీ కీర్తి ఆజాద్ సస్పెన్షన్, కేంద్ర మంత్రి జైట్లీపై ఆరోపణలు, పార్లమెంటు సమావేశాలు, తాజా రాజకీయ పరిణామాలపై చర్తిస్తున్నట్లు సమాచారం. పార్టీ అగ్రనేత ఎల్కె అద్వానీ తదితరులు పాల్గొన్నారు.
ఢిల్లీ:రైలు ప్రయాణీకుల నుంచి తత్కాల్ టిక్కెట్లకు అదనపు రుసుమును వసూలు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ మార్పు ఈనెల 25 నుంచి అమల్లోకి వస్తుంది. సెకెండ్ క్లాస్ సీట్లకు తప్ప స్లీపర్, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీలకు అదనపు ఛార్జీలు వసూలుచేస్తారు.
భారత జాతీయ రాజకీయాల్లో అనేక కీలక పరిణామాలకు ఈ ఏడాది వేదికగా నిలిచింది. 2014 లోక్సభ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన నరేంద్ర మోదీ సారథ్యంలోని బిజెపికి ఈ ఏడాదికి పలు రాష్ట్రాల్లో ఎన్నికల్లో చుక్కెదురైంది. బిహార్, ఢిల్లీ, అసెంబ్లీ ఎన్నికలతో పాటు కేరళ, గుజరాత్లలో జరిగిన స్థానిక ఎన్నికల్లో కూడా బిజెపి కంగుతింది.
90వ దశకం తొలి నాళ్లలో ముంబయిలో మారణకాండ సృష్టించిన గొలుసు పేలుళ్ల ఘటనలో ప్రధాన నిందితుడైన చోటా రాజన్ను పోలీసులు ఎట్టకేలకు పట్టుకోగలిగారు. మారుపేరుతో తిరుగుతున్న రాజన్ ఇండోనేషియాలోని ఎయిర్పోర్ట్లో పొరపాటున అసలు పేరు చెప్పి దొరికిపోయాడు. గత కొన్ని సంవత్సరాలుగా రాజన్పై ఇంటర్పోల్ రెడ్కార్నర్ నోటీసులు జారీచేసింది.
భారతదేశ పాత్రికేయ వృత్తిని కొత్త మలుపు తిప్పి పదునైన వ్యాఖ్యలతో చురుకైన గీతలతో రాజకీయ నాయకులను ఉక్కిరిబిక్కిరి చేసిన ఆర్.కె.లక్ష్మణ్ తన 94వ ఏట తుది శ్వాస విడిచారు. టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికలో ఆయన సృష్టించిన కామన్ మ్యాన్ వ్యంగ్యచిత్రం దశాబ్దాలపాటు ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేసింది.