-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
నేరేడుచర్ల, అక్టోబర్ 17: హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో ప్రజలిచ్చే తీర్పుతో ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంకుశ పాలనకు అంతం ప్రారంభమవుతుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
మహబూబాబాద్, అక్టోబర్ 17: మహబూబాబాద్ జిల్లాలో డెంగ్యూ వ్యాధి పడగవిప్పి ప్రాణాలను కబళిస్తోంది. గార్ల మండల పరిధిలో డెంగ్యూ వ్యాధి సోకి ఒకేసారి నలుగురు వ్యక్తులు మృతి చెందారు.
హైదరాబాద్, అక్టోబర్ 17: వరంగల్ జిల్లా కమలాపూర్లో బల్లార్ పూర్ ఇండస్ట్రీస్ (బిల్ట్) పునరుద్ధరణ గడువులోగా జరగక పోవడం పట్ల పరిశ్రమలశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అసంతృప్తి వ్యక్తం చేశారు. బిల్ట్ పునరుద్ధరణపై గురువారం సంబంధిత అధికారులు, కంపనీ యాజమాన్య ప్రతినిధులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.
భూపాలపల్లి, అక్టోబర్ 17: టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రశ్నించే ప్రజా సంఘాల గొంతులను నొక్కివేస్తోందని భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ అన్నారు. గురువారం ‘ఆంధ్రభూమి’ కార్యాలయానికి ఆయన ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ఆర్టీసీతో పాటు వివిధ సంఘాలు 19వ తేదీన తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త బంద్కు తమ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని ఆయన అన్నారు.
హైదరాబాద్, అక్టోబర్ 17: నైరుతీ రుతుపవనాలు తెలంగాణ నుండే కాకుండా దేశం నుండి బుధవారం వెళ్లిపోయిన వెంటనే ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించాయి. గురువారం తెలంగాణలో ప్రవేశించిన ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో పలుచోట్ల మోస్తరు నుండి భారీ వానలు కురిశాయి.
హైదరాబాద్ : హుజూర్నగర్ ఉప ఎన్నికల ప్రచారానికి శనివారం సాయంత్రానికి గడువు ముగియనుండటంతో ఇక అక్కడ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు సభ లేనట్టేనని పార్టీ వర్గాల సమాచారం. గురువారం అక్కడ జరగాల్సిన సీఎం బహిరంగ సభ రద్దు అయింది. హెలిక్యాప్టర్ ప్రయాణానికి వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో విమానయానశాఖ అనుమతించక పోవడంతో రద్దు అయిన విషయం తెలిసిందే.
హుజూర్నగర్ : రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్రావు గురువారం హుజూర్నగర్లో పాల్గొన్ననున్న ఎన్నికల ప్రచార బహిరంగ సభ భారీ వర్షాల కారణంగా రద్దయ్యంది. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో ఈనెల 21న ఎమ్మెల్యే ఉప ఎన్నిక జరుగనున్న విషయం తెలిసిందే.
హైదరాబాద్, అక్టోబర్ 17: తీవ్ర ఉత్కంఠ, ఉద్రిక్తత, కార్మికుల పట్టుదల, ప్రభుత్వ మొండి వైఖరి నేపథ్యంలో, గత 13 రోజులుగా కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె గురువారం క్లైమాక్స్కు చేరింది. శుక్రవారం నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించడంతో, సమ్మె దాదాపుగా చివరి అంకానికి చేరింది. ఇలావుంటే, సమ్మెపై ప్రభుత్వ వైఖరిలో మార్పు లేదు.
హైదరాబాద్, అక్టోబర్ 17: కొంత మంది మంత్రులు తనతో టచ్లో ఉన్నారని, ప్రభుత్వంలో ఏదైనా జరగొచ్చని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. తన వ్యక్తిగత సెల్ఫోన్ నుంచి సమాచారాన్ని ప్రభుత్వం ట్యాప్ చేస్తోందంటూ
హైదరాబాద్, అక్టోబర్ 16: హుజూర్నగర్లో ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభకు టీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ లక్షలాది రూపాయలు ఖర్చుపెడుతోందని మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన ఇక్కడ గాంధీ భవన్లో విలేఖర్లతో మాట్లాడుతూ, ఈ అంశాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. ఇప్పటికే తమ పార్టీ ఫిర్యాదుచేసిందన్నారు.